Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూల: తుంగభద్రలో విషాదం తల్లి మృతి కుమార్తె గల్లంతు

Follow Udayam on Google
NAGENDRA Aug 22, 2026 10:27 PM కర్నూలుGeneral
కర్నూల: తుంగభద్రలో విషాదం తల్లి మృతి కుమార్తె గల్లంతు - Udayam
కర్నూలు జిల్లా కౌతాళం మండలం సులికేరి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన షాహీన్‌ (38), ఆమె కుమార్తె యాస్మిన్‌ (13) కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో కలిసి కర్ణాటకలోని హంపి శ్రీ విరూపాక్ష స్వామి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో తుంగభద్ర నదిలో నలుగురు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తూ నీటిలో కొట్టుకుపోయారు. ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా షాహీన్‌, యాస్మిన్‌ గల్లంతయ్యారు.

Comments

G
Loading comments...