వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణా మిల్క్ యూనియన్ రూ.110 కోట్ల బ్యాంకు రుణాన్ని కేవలం రెండున్నర ఏళ్లలోనే తీర్చి సరికొత్త రికార్డు సృష్టించింది. చైర్మన్ చలసాని ఆంజనేయులు ఈ విషయాన్ని వెల్లడించి, పాడి రైతుల సహకారాన్ని కొనియాడారు.
వీరవల్లిలో రూ.163 కోట్ల వ్యయంతో అత్యాధునిక ప్లాంట్ను నిర్మించినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును ఎన్టీఆర్ పేరుతో జిల్లా రైతాంగానికి అంకితం చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు.
Comments
Loading comments...

