వార్తలకు తిరిగి వెళ్లండి
మహిళలకు పంపిణీ చేయాల్సిన ఇందిరమ్మ చీరలను కంటోన్మెంట్ వర్క్షాప్లో పక్కన పెట్టారని బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాధనాన్ని వృథా చేస్తోందని ఆరోపించారు.
పది నెలలుగా చీరలను పంపిణీ చేయకుండా ఎందుకు పక్కన పెట్టారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని క్రిషాంక్ డిమాండ్ చేశారు.
Comments
Loading comments...
