వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
డిపో నుంచి బయటకు వస్తుండగా బ్యాటరీల పైభాగంలో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేశారు.వరుసగా జరుగుతున్న ఈ ప్రమాదాలు, బస్సులు నడిరోడ్డుపై ఆగిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే తగిన భద్రతా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

