వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో ద్విచక్ర వాహనం నడిపి సందడి చేశారు.
బీజేవైఎం నాయకుడు కొత్తకొండ వెంకట సాయి కొత్తగా కొనుగోలు చేసిన బైక్ను మంత్రి స్వయంగా నడిపారు. అనంతరం వెంకట సాయికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర మంత్రి బైక్ నడపడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

