వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్లోని కిసాన్నగర్లో పాతకక్షలతో రెండు వర్గాలు కత్తులు, కర్రలతో దాడులకు దిగాయి. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన శ్రీకాంత్ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
కొందరు వ్యక్తులు కావాలనే తనపై దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. శ్రీకాంత్పై రౌడీషీట్ ఉందని వెల్లడించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

