వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ లోని శర్మనగర్లో ఒ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న జూదం స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
ఈ దాడిలో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకోగా.. వారి నుంచి రూ.7,730 రోకడుతో పాటు 8 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

