వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కరీంనగర్లో సీపీఎం, సీఐటీయూ, రైతు సంఘాలు చేపట్టిన ‘జైల్ భరో’ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. తెలంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహిస్తుండగా భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు అరెస్టు చేశారు.
ఈ క్రమంలో తీవ్ర తోపులాట చోటు చేసుకోగా వాసుదేవ రెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.
Comments
Loading comments...

