Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో బీజేపీ రౌడీరాజ్యం: ఎమ్మెల్యే గంగుల ధ్వజం

Follow Udayam on Google
sudheer Aug 10, 2026 8:10 PM కరీంనగర్General
కరీంనగర్‌లో బీజేపీ రౌడీరాజ్యం: ఎమ్మెల్యే గంగుల ధ్వజం - Udayam
కరీంనగర్‌లో బీజేపీ గెలిచాక దాడుల సంస్కృతి పెరిగిందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆరోపించారు. తమ కార్యకర్తలు శ్రీకాంత్, రాజశేఖర్‌లపై బీజేపీ మూకలు హత్యాయత్నం చేశాయన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రోత్సాహంతోనే ఈ అరాచకాలు జరుగుతున్నాయని విమర్శించారు. నిందితులను వెంటనే రిమాండ్ చేసిన పోలీసులకు అభినందనలు తెలిపిన ఆయన, ప్రశాంతతకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

Comments

G
Loading comments...