Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం

Follow Udayam on Google
madhu Sep 02, 2026 4:46 PM ములుగుGeneral
కరీంనగర్ జిల్లాలో బస్సుకు తప్పిన ఘోర ప్రమాదం - Udayam
కరీంనగర్‌ నుంచి హుస్నాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు చిగురుమామిడి మండలం సుందరగిరి గ్రామ శివారులో అదుపుతప్పి వ్యవసాయ బావిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. బస్సులోని ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Comments

G
Loading comments...