Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్-హనుమకొండకు కొత్త బస్సు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 2:21 PM కరీంనగర్General
కరీంనగర్-హనుమకొండకు కొత్త బస్సు - Udayam
కరీంనగర్ నుంచి హనుమకొండకు కేశవపట్నం, కొత్తగట్టు, సైదాపూర్, రాయికల్, ముల్కనూర్, ఎల్కతుర్తి మీదుగా నూతన బస్సు బుధవారం ప్రారంభమైంది. వరంగల్ డిపో-1కు చెందిన బస్సు ప్రజల సౌకర్యార్థం అందుబాటులోకి వచ్చింది. ప్రతిరోజు ఉదయం 7 గంటలకు కరీంనగర్ నుంచి బస్సు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...