Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రాంతి గౌడ్‌కు 10% మ్యాచ్‌ ఫీజు జరిమానా

Follow Udayam on Google
Ram Sep 14, 2026 8:00 PM జాతీయంక్రీడలు
క్రాంతి గౌడ్‌కు 10% మ్యాచ్‌ ఫీజు జరిమానా - Udayam
శ్రీలంకతో జరిగిన మహిళల టీ20 ఆసియా కప్‌ ఫైనల్లో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన భారత పేసర్‌ క్రాంతి గౌడ్‌కు మ్యాచ్‌ ఫీజులో 10% జరిమానా విధించారు . అలాగే ఒక డీమెరిట్‌ పాయింట్‌ జత చేశారు . శ్రీలంక బ్యాటర్‌ ఇమేషా దులానీని ఔట్‌ చేసిన అనంతరం పావిలియన్‌ వైపు సంజ్ఞలు చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది .

Comments

G
Loading comments...