వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్ టీ20 టైటిల్ను భారత్ గెలుచుకుంది. శ్రీలంకతో ఫైనల్లో షెఫాలి వర్మ, స్మృతి మంధాన రాణించడంతో భారీ స్కోరు సాధించిన భారత్.. ఆపై శ్రీచరణి, దీప్తి బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేసింది.
ఈ విజయంతో భారత్ ఆసియా కప్ను ఎనిమిదోసారి కైవసం చేసుకుంది. శ్రీలంకపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి టైటిల్ను సొంతం చేసుకుంది.
Comments
Loading comments...

