Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపల్లిగోరిలో కరెంట్ కోతలతో రైతుల ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 4:48 PM జయ శంకర్ భూపాలపల్లి General
కొత్తపల్లిగోరిలో కరెంట్ కోతలతో రైతుల ఇబ్బందులు - Udayam
వర్షాలు సకాలంలో కురవక పంటలకు నీరందించేందుకు రైతులు బోర్లు, బావులపై ఆధారపడుతున్నారు. విద్యుత్ కోతలు, తరచూ ట్రిప్పింగ్‌తో పంటలకు నీరు పెట్టలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 8 గంటలు మాత్రమే విద్యుత్ ఇస్తుండగా, అందులోనూ కోతలు విధిస్తున్నారని రైతులు వాపోయారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని కోరారు.

Comments

G
Loading comments...