వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో కొత్త పెన్షన్ల దరఖాస్తుకు గడువు నేటితో ముగియనుంది. అర్హులైన వారు స్థానిక స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫారమ్తో పాటు ఆధార్, రేషన్/ఇన్కమ్ సర్టిఫికెట్, సదరమ్, డివోర్స్ /భర్త డెత్ సర్టిఫికెట్ వంటివి జతపరచాల్సి ఉంటుంది. కాగా దరఖాస్తు గడువు పెంచాలని అధికారులకు విజ్ఞప్తులు వస్తున్నాయి.
Comments
Loading comments...

