వార్తలకు తిరిగి వెళ్లండి
పెందుర్తి నియోజకవర్గంలోని సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల దరఖాస్తులపై అధికారులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.
ఈ నెల 7 నుంచి 16వ తేదీ వరకు అర్హులైన ప్రతి ఒక్కరూ పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మరోసారి సంబంధిత అధికారులను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

