వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలం కొత్త నందాయపాలెం గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. ఓటర్ల జాబితా ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ నిమిత్తం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యుడు తాండ సాంబశివరావు పాల్గొని మాట్లాడారు. ఓటర్ల జాబితాలో ఏవైనా తప్పులుంటే సరిదిద్దుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.
Comments
Loading comments...

