వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుకు పదవీ విరమణ సందర్భంగా ఏరియా స్టోర్స్లో అధికారులు, ఉద్యోగులు సన్మానం చేశారు. బొగ్గు ఉత్పత్తి, కార్మిక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన సేవలను కొనియాడారు.
రుద్రంపూర్ స్టేడియం, ప్రగతి వనం పార్కు అభివృద్ధిలో ఆయన పాత్రను గుర్తు చేశారు. పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...
