వార్తలకు తిరిగి వెళ్లండి
కోసిని పర్యాటకానికి బ్రేక్

కుమురంభీం జిల్లా కోసిని రిజర్వాయరును పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం రూ.1.80 కోట్లు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. అధికారులు నిధులు కేటాయించి చేతులు దులుపుకోవడంతో అభివృద్ధి కలగానే మిగిలింది.
మహారాష్ట్రకు దగ్గరగా, రైల్వే కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా గుర్తిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు స్థానికులకు ఉపాధి దొరుకుతుంది.
Comments
Loading comments...