Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణి లాభాల ప్రకటనపై జాప్యం

విఘ్నేష్ రెడ్డి Jul 18, 2026 10:53 AM ఆదిలాబాద్about 1 hour ago
సింగరేణి లాభాల ప్రకటనపై జాప్యం - Udayam Digital
2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసి నాలుగు నెలలవుతున్నా సింగరేణి యాజమాన్యం లాభాలను ప్రకటించకపోవడంపై కార్మికులు ఆందోళన చెందుతున్నారు. నిర్దేశిత 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంలో ఈసారి కేవలం 58 మిలియన్ టన్నులే సాధించారు. లక్ష్యం నెరవేరకపోవడంతో ఈ ఏడాది లాభాలు తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్షణమే ఆడిట్ పూర్తి చేసి లాభాల వాటాను విడుదల చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Comments

G
Loading comments...