Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌ వరద బాధితులకు కొరియన్‌ లీ నో భారీ విరాళం

Follow Udayam on Google
vihar Aug 31, 2026 6:11 PM జాతీయంGeneral
నేపాల్‌ వరద బాధితులకు కొరియన్‌ లీ నో భారీ విరాళం - Udayam
వరదలతో తీవ్రంగా ప్రభావితమైన నేపాల్‌ను ఆదుకునేందుకు కొరియన్‌ పాప్‌స్టార్‌, ‘స్ట్రే కిడ్స్‌’ సభ్యుడు లీ నో ముందుకొచ్చారు. నేపాల్‌ వరద బాధితుల సహాయక చర్యల కోసం వరల్డ్‌ విజన్‌ సంస్థ ద్వారా 100 మిలియన్‌ వన్‌లను విరాళంగా అందించారు. ఈ మొత్తం భారత కరెన్సీలో సుమారు రూ.69 లక్షలకు సమానం. ఈ సందర్భంగా లీ నో మాట్లాడుతూ.. కష్ట సమయంలో నేపాల్‌ ప్రజలకు అండగా నిలిచేందుకు తన వంతు ప్రయత్నం చేశానని చెప్పారు.

Comments

G
Loading comments...