Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొప్పులలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 1:02 PM హన్మకొండ General
కొప్పులలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం - Udayam
శాయంపేట మండలం కొప్పులలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ అశోక్, అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు. అనంతరం మహనీయులు, అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...