వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిలకొండ మండల పోలీస్స్టేషన్లో ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఎస్ఐ నాగరాజు జాతీయ జెండాను ఆవిష్కరించి, సిబ్బందితో కలిసి గౌరవ వందనం సమర్పించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు న్యాయం అందించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉంటుందని తెలిపారు.
కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది, హోంగార్డులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

