వార్తలకు తిరిగి వెళ్లండి

ఖానాపూర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో BSNL ఎక్స్ఛేంజ్ ఆఫీస్ ప్రాంతంలో కోతుల బెడద నివారణకు ప్రత్యేక బోనులు ఏర్పాటు చేసి కోతులను పట్టే కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ మొహమ్మద్ షోయబ్ హుస్సేన్ సందర్శించి పరిశీలించారు. ఇప్పటివరకు పట్టిన కోతుల సంఖ్య, వాటిని వదిలే ప్రాంతాల గురించి మున్సిపల్ శానిటేషన్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

