వార్తలకు తిరిగి వెళ్లండి

కోటబొమ్మాళి మేజర్ పంచాయతీలో శ్రీశయన సంక్షేమ సంఘం సమావేశం మాజీ సర్పంచ్ రామారావు నివాసంలో ఆదివారం జరిగింది.
సంఘం గౌరవ అధ్యక్షుడిగా రామారావు, అధ్యక్షులుగా సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా పాపారావు ఉపాధ్యక్షుడిగా నాగరాజు, కోశాధికారిగా ఆదినారాయణ, జాయింట్ సెక్రటరీగా రామకృష్ణను కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

