వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్ మామిడి తోటలో విషాద ఘటన చోటుచేసుకుంది. ట్రాక్టర్ రోటర్లో ఇరుక్కుని అంజయ్య (28) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు
రోటర్కు పట్టిన మట్టిని తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

