వార్తలకు తిరిగి వెళ్లండి

కోరుట్ల పట్టణంలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన రవి ఇంట్లో 15 రోజుల క్రితం సుమారు రూ.లక్ష విలువైన నగదు చోరీ జరిగింది. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన బాధితులు కుటుంబ సభ్యులు నిందితుడిని గుర్తించారు
అదే ప్రాంతానికి చెందిన బల్లాని సురేష్ చోరీకి పాల్పడినట్లు గుర్తించిన బాధితులు కాలనీవాసులు అతడి కోసం గాలించారు కొండగట్టు వద్ద సురేష్ను గుర్తించి సురేష్ను పోలీసులకు అప్పగించారు
Comments
Loading comments...

