వార్తలకు తిరిగి వెళ్లండి

కోలిసలో ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఏడుగురు రైతులు 5.5 బస్తాల యూరియాను స్వచ్ఛందంగా తిరిగి అప్పగించారు.
మరో నలుగురు రైతులు ఇకపై రసాయన ఎరువులు వినియోగించమని హామీ ఇచ్చారు. దీంతో గ్రామాన్ని బయోగ్రామంగా తీర్చిదిద్దేందుకు మార్గం సుగమమైంది. ఆర్వైఎస్ఎస్ మార్కెటింగ్ కన్సల్టెంట్ విరాజిత్, జట్టు ట్రస్టు ప్రతినిధులు ఉన్నారు.
Comments
Loading comments...

