వార్తలకు తిరిగి వెళ్లండి

కొంపల్లిలో నూతనంగా నిర్మించిన శ్రీ సైంటిఫిక్ ఆర్థో అండ్ న్యూరో సెంటర్ను మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు.
ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు డి. గిరివర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎస్. మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు పెద్దబుద్ధుల సతీష్ సాగర్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

