వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల–కరీంనగర్ ప్రధాన రహదారిపై కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడగా, ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

