వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం కొల్లిపరలో ‘హర్ ఘర్ తిరంగా’ ప్రచార కార్యక్రమం నిర్వహించినట్లు ఎంపీడీవో వి.విజయలక్ష్మి తెలిపారు. ప్రజల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించేందుకు మండల కార్యాలయం నుంచి ర్యాలీ చేపట్టినట్లు చెప్పారు.
ఈ ర్యాలీలో మండల అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

