Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం

Follow Udayam on Google
hari Aug 08, 2026 4:43 PM రాజన్న సిరిసిల్లక్రైమ్
కొదురుపాక బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మగ మృతదేహం - Udayam
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం కొదురుపాక బ్రిడ్జి సమీపంలో శనివారం గుర్తుతెలియని మగ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మృతదేహానికి బ్లాక్ కలర్ ప్యాంట్, పసుపు లేదా గోల్డ్ కలర్ షర్ట్ ఉన్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.సమాచారం అందుకున్న బోయిన్పల్లి మండల పోలీసులు.మృతుడి వివరాలు,మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...