Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 11, 2026 3:36 PM జగిత్యాలGeneral
కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్. - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్ భక్తిశ్రద్ధలతో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగిత్యాల పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...