Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో రూ.70 వేలకు గణేశ్ లడ్డూ

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 12:01 PM మార్కాపురంGeneral
కనిగిరిలో రూ.70 వేలకు గణేశ్ లడ్డూ - Udayam
కనిగిరి ఎన్‌జీవో కాలనీలో జరుగుతున్న గణేశ్ ఉత్సవాల్లో భాగంగా గత రాత్రి లడ్డూ వేలం నిర్వహించారు. దద్దాల జ్ఞాన్ కృతిక యాదవ్, ద్వారకానందన్ యాదవ్ కలిసి రూ.70 వేలకు లడ్డూను దక్కించుకున్నారు. లడ్డూను దక్కించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

Comments

G
Loading comments...