వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సోమవారం బాలాజీనగర్ డివిజన్లో న్యూ బాలాజీనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జూకంటి ఎట్టయ్య ఆధ్వర్యంలో నూతన కమ్యూనిటీ హాల్, సీసీ కెమెరాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్థానికులకు అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
Comments
Loading comments...

