Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిటీలో మార్పుల్లేవ్

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 7:11 AM జాతీయంGeneral
కమిటీలో మార్పుల్లేవ్ - Udayam
దిల్లీలో పోలీసుల దమనకాండపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీలో మార్పులు చేసేది లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. కమిటీపై వస్తున్న ఆరోపణలు ఊహాజనితమని, దర్యాప్తు పారదర్శకంగా సాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...