వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఉద్యుగులు, పెన్షనర్లు, చిన్న చిన్న కాంట్రాక్టరలకు రావలసిన బిల్లులు, బకాయిల, విడుదలకు ఆరోపణలు వస్తున్నాయని మహబూబ్ నగర్ నేత, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ అన్నారు.
రాష్ట్రంలో ప్రజా పాలన నడుస్తుందా లేకపోతే కమిషన్ ల పాలనా నడుస్తుంద అనే సందేహం కల్గుతుందని ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం లో అధికార పార్టీ వారు ప్రజా పాలన అంటారు, కానీ ఆచరణలో మాత్రం అల జరగడం లేదన్నారు.
Comments
Loading comments...

