వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా వంటి సంక్షేమ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని నాగర్కర్నూల్ జిల్లా బీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు డీకే మాదిగ శనివారం డిమాండ్ చేశారు.
ఆరు గ్యారెంటీలు, హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

