వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం రాత్రి పోచమ్మ దేవతకు బోనాలను ఘనంగా నిర్వహించారు.
ఈ వేడుకలో మహిళలు కొత్త కుండలో బోనాలు చేసి డప్పు చెప్పుల శివసత్తుల పూనకాలతో బయలుదేరి పోచమ్మ దేవతకు నైవేద్యాన్ని సమర్పించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే అమ్మవారిని దర్శించడానికి ప్రత్యేక పూజలు చేశారు.
Comments
Loading comments...

