వార్తలకు తిరిగి వెళ్లండి
కల్వకుర్తి మండల సమావేశ మందిరంలో శుక్రవారం సర్వసభ్య సమావేశం నిర్వహించారు.
ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 12 గంటలు దాటినా సగం కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. 25 జీపీ సర్పంచులకు 9 మంది మాత్రమే హాజరయ్యారు. పంచాయతీ కార్యదర్శులు మినహా సగం శాఖల అధికారులు గైర్హాజరయ్యారు.
Comments
Loading comments...

