వార్తలకు తిరిగి వెళ్లండి

పత్తికొండలో డాక్టర్ గరికపాటి రాజారావు 63వ వర్ధంతిని ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి భవనంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైద్య వృత్తిలో ఉంటూనే ప్రజా ఉద్యమాల వైపు ఆకర్షితులైన ఆయన కళను ప్రజా సమస్యల పరిష్కారానికి బలమైన ఆయుధంగా మలిచారని కొనియాడారు.
ప్రజానాట్యమండలిని స్థాపించి రచనలు, పాటలతో ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారని స్మరించుకున్నారు.
Comments
Loading comments...

