వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల సమస్యల పరిష్కరించేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ప్రజలు పోటెత్తారు. అని ప్రభుత్వము ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రాలలోని MPDO కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, మండలాల్లో ప్రజావాణికి స్పందన లేకపోవటం విశేషం. సమస్యలను మండలంలోనే పరిష్కరించుకోవాలని అధికారులు ప్రజలకు తెలిపారు.
Comments
Loading comments...

