వార్తలకు తిరిగి వెళ్లండి

ఏబీవీపీ ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ కలెక్టరేట్ వద్ద చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది.
వర్కింగ్ కమిటీ మెంబర్ రాకేష్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోకి చొచ్చుకెళ్లేందుకు ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరగగా.. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పిటిసికి తరలించారు.
Comments
Loading comments...

