Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ వద్ద బైఠాయించిన సచివాలయ ఉద్యోగులు

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:03 PM విజయనగరంGeneral
కలెక్టరేట్ వద్ద బైఠాయించిన సచివాలయ ఉద్యోగులు - Udayam
తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు బుధవారం విజయనగరం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వందలాది మంది ఉద్యోగులు కలెక్టర్కు వినతిపత్రం సమర్పించేందుకు 2 గంటలుగా ఉన్నతాధికారుల కోసం నిరీక్షించారు. అధికారులు స్పందించకపోవడంతో కలెక్టర్ పోడియం వద్ద బైఠాయించారు. ప్రస్తుతం తమ నిరసన కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...