వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం కలచట్ల గ్రామానికి చెందిన సుధాకర్, రామాంజనమ్మల కుమార్తె సులోచన రాణి వైద్య విద్యకు ఎంపికైంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో వైద్య విద్యకు సీటు సాధించింది.
ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో పట్టుదలగా చదివి ఈ విజయాన్ని సాధించింది. ఆమె విజయంపై గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

