వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీలపై అట్రాసిటీల నివారణకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలో గుగులోత్ కిషన్ నాయక్కు సభ్యుడిగా చోటు కల్పించారు. ఈ మేరకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ ప్రతి మూడు నెలలకు సమావేశమై ఎస్సీ, ఎస్టీల హక్కులు, బాధితులకు న్యాయం, ఉపశమనం, పునరావాస చర్యలపై సమీక్ష నిర్వహించనుంది.
Comments
Loading comments...

