వార్తలకు తిరిగి వెళ్లండి
రేవంత్ సర్కార్పై కిశోర్ ఫైర్

Photo Gallery
భూ భారతి పోర్టల్ పేరుతో ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడుతోందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ఎటువంటి దరఖాస్తులు లేకుండానే వేల సంఖ్యలో భూమి రికార్డులను అక్రమంగా మార్చారని విమర్శించారు.
సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల పాత్రపై అనుమానాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ దందాలు నడుస్తున్నాయని మండిపడ్డారు.
Comments
Loading comments...