వార్తలకు తిరిగి వెళ్లండి
ఐదో విడత రైతు భరోసా విడుదల

Photo Gallery
తెలంగాణ ప్రభుత్వం ఐదో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసింది. ఐదు నుంచి ఆరు ఎకరాల భూమి ఉన్న 1.69 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.545.41 కోట్లు జమ అయ్యాయి.
ఇప్పటివరకు వానాకాలం పెట్టుబడి సాయం కింద ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు ప్రభుత్వం దశలవారీగా నిధులు అందించింది.
Comments
Loading comments...