Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి బలవన్మరణం

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 04, 2026 3:45 PM హైదరాబాద్General
ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి బలవన్మరణం - Udayam
గచ్చిబౌలి ట్రిపుల్‌ ఐటీలో రెండో సంవత్సరం చదువుతున్న అభిరూప్‌ (20) అనే విద్యార్థి, హాస్టల్ ఆరో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందినవాడు. చదువు ఒత్తిడి, అనారోగ్య సమస్యల వల్లే మనస్తాపానికి గురై అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...