వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలం కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా హొన్నాజీపేట గ్రామానికి చెందిన మైలారం రఘుపతిరెడ్డి నియమితులయ్యారు. నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కులచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి చేతుల మీదుగా రఘుపతిరెడ్డికి నియామక పత్రాన్ని అందజేశారు
ఈ సందర్భంగా పార్టీ నాయకుల , కార్యకర్తలు రఘుపతిరెడ్డికి అభినందనలు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు
Comments
Loading comments...

